Andhrapradesh : Ap cm ys jagan ,pm modi video conference. <br />#Ysjagan <br />#Andhrapradesh <br />#AphousingScheme <br />#Ysrjaganannaillapattalu <br />#PmModi <br />#NarendraModi <br />#Amaravati <br /> <br />రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ చెప్పారు. శుక్రవారం నాడు లైట్ హౌస్ ప్రాజెక్టు ఇళ్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు.
